రాష్ట్రప్రభుత్వం ఆర్టీఐ కమీసనర్లగా 8 మందిని ఎంపిక చేసింది. ఆర్టీఐ కమీసనర్లుగా ఇంతియాజ్ ఆహ్మద్, మాజీ కమీషనర్ ప్రభాకర్రెడ్డి,సీ మధుకర్, తాంతియాకుమారీ, ఆంధ్రప్రభ ఎడిటర్ విజయ్బాబు, వెంకటేశ్వర్లు, ఎం రతన్, ను ప్రభుత్వం ఎంపిక చేసింది. సచివాలయంలో ఆర్టీఐ ఎంపిక కమీటి ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ, మంత్రి గీతారెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.