Reel Buzz » News » బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ : కిషన్రెడ్డి
బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ : కిషన్రెడ్డి
కరీంనగర్ : బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి వెల్లడించారు. గుజరాత్ తరహాలో తెలంగాణను అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు. ఆయన చేపట్టిన పోరుయాత్ర 12వ రోజుకు చేరింది.