Reel Buzz » News » నరసింహన్ తెలంగాణ ద్రోహి:మధుయాష్కీ
నరసింహన్ తెలంగాణ ద్రోహి:మధుయాష్కీ
గవర్నర్ నరసింహన్ తెలంగాణ ద్రోహీ అని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ అన్నారు. గవర్నర్రే తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గవర్నర్ పదవీ కాలం పొడగింపునకు నరసింహన్ అనర్హుడు అని పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రధానిని, సోనియాను కలుస్తానని తెలిపారు.