Reel Buzz » News » రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొని ముగ్గురు మృతి
రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొని ముగ్గురు మృతి
ఆదిలాబాద్ : మందమర్రి మండలం క్యాతన్పల్లి గేటు వద్ద గురువారం ఉదయం ప్రమాదవశాత్తు రాజధాని ఎక్స్ప్రెస్ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతులు స్థానికులుగా గుర్తించారు.