అంబెద్కర్ విగ్రహాల కూల్చివేతకు నిరసనగా బంద్ సందర్భంగా ఉస్మానియా విద్యార్థులు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ర్యాలీగా ట్యాంక్బండ్కు బయలుదేరారు. యాదయ్య గేట్ వద్ద ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారున్నారు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.