విధ్వంసం అవుతున్న ఆదివాసీల బతుకులకు అండగా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తది అని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివాసీల సంస్కక్షుతి, సంప్రాదాయాలను కాపాడటమే తమ లక్షమని ఆమె పేర్కొన్నారు. దుమ్ముగూడెం - సాగర్టేల్పాండ్, పోలవరం, సింగరేణి ఓపెన్ కాస్ట్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తమని తెలిపారు. కేసీఆర్ను అరెస్టు చేసినపుడు ఖమ్మం ప్రజలు చూపిన చైతన్యం మరవలేనిది అని ఆమె అన్నారు.